అప్పులబాధతో రైతు మృతి | farmer commits suicide due to debts | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో రైతు మృతి

May 5 2016 1:01 PM | Updated on Nov 6 2018 7:56 PM

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం మైలార్‌దేవ్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది.

వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం మైలార్‌దేవ్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. అప్పులబాధతో దస్తప్ప(33) అనే రైతు గ్రామశివారున ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు రూ.3 లక్షల అప్పు అయినట్లు దస్తప్ప భార్య తెలిపింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement