అప్పులబాధతో రైతు మృతి | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో రైతు మృతి

Published Thu, May 5 2016 1:01 PM

farmer commits suicide due to debts

వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం మైలార్‌దేవ్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. అప్పులబాధతో దస్తప్ప(33) అనే రైతు గ్రామశివారున ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు రూ.3 లక్షల అప్పు అయినట్లు దస్తప్ప భార్య తెలిపింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement