కుటుంబం ఆత్మహత్యపై మంత్రి దిగ్ర్భాంతి | etela rajendar comments on family commits suicide in karimnagar | Sakshi
Sakshi News home page

కుటుంబం ఆత్మహత్యపై మంత్రి దిగ్ర్భాంతి

Jul 10 2017 1:06 PM | Updated on Sep 5 2017 3:42 PM

మంత్రాల నెపంతో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మం‍త్రి ఈటల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

కరీంనగర్: మంత్రాల నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి కారుకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement