లెగ్ పీస్.. మంత్రుల జోష్ | egg mela in hyderabad | Sakshi
Sakshi News home page

లెగ్ పీస్.. మంత్రుల జోష్

Apr 29 2015 3:51 AM | Updated on Jul 11 2019 5:40 PM

తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్, నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో...

హైదరాబాద్: తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్, నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో చికెన్ అండ్ ఎగ్ మేళా జరిగింది. దీనికి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు, మాంసాహార ప్రియులు చికెన్ వంటకాలను పోటీపడి లాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement