రసాయన పరిశ్రమ స్థాపించొద్దు; గ్రామస్తుల ధర్నా | Do not establish the chemical industry: villagers agitation | Sakshi
Sakshi News home page

రసాయన పరిశ్రమ స్థాపించొద్దు; గ్రామస్తుల ధర్నా

Nov 19 2014 12:26 PM | Updated on Aug 21 2018 7:19 PM

జిల్లాలోని తొగుట మండలం పెద్దమాసాన్పల్లిలో బుధవారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

మెదక్: జిల్లాలోని తొగుట మండలం పెద్దమాసాన్పల్లిలో బుధవారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తాము నివాసించే ప్రాంతంలో రసాయన పరిశ్రమను స్థాపించొద్దంటూ వారు ధర్నాకు దిగారు. రసాయన పరిశ్రమ నిర్మాణం విషయమై వచ్చిన జాయింట్ కలెక్టర్ను గ్రామస్తులు నిర్భంధించినట్టు సమాచారం.

రంగంలోకి దిగిన పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. దాంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. గ్రామస్తుల ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement