మా కుమారుడికి మెరుగైన వైద్యం అందించండి | do better treatment to Venkat: parents | Sakshi
Sakshi News home page

మా కుమారుడికి మెరుగైన వైద్యం అందించండి

Jan 13 2018 3:17 PM | Updated on Jan 13 2018 3:17 PM

సాక్షి, హైదరాబాద్ : తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందించాలని చెంగిచర్ల ఆయిల్‌ ట్యాంకర్‌ పేలుడు ఘటనలో గాయపడిన వెంకట్‌నాయక్‌ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వెంకట్ నాయక్ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతను చెన్నయ్‌లో ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీలో కాంట్రాక్ట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement