వేములవాడలో పోటెత్తిన భక్తులు | devotees rush in vemulaeada | Sakshi
Sakshi News home page

వేములవాడలో పోటెత్తిన భక్తులు

Dec 14 2015 10:10 AM | Updated on Sep 3 2017 1:59 PM

కరీంనగర్ జిల్లా శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది. భక్తుల రద్దీ సోమవారం ఎక్కువగా ఉండటంతో మల్లన్న దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా అభిషాకాలు అన్నీ రద్దు చేసి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌర్యాలు  కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement