ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞానసరస్వతీ ఆలయానికి భక్తులు గురువారం పోటెత్తారు.
బాసరకు పోటెత్తిన భక్తులు
Feb 25 2016 12:08 PM | Updated on Sep 3 2017 6:25 PM
బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞానసరస్వతీ ఆలయానికి భక్తులు గురువారం పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు అమ్మ దర్శనానికి బారులు తీరారు. ముఖ్యంగా అక్షర శ్రీకార కార్యక్రమం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నానికి సుమారు 473 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది.
Advertisement
Advertisement