15న డైట్‌సెట్ పరీక్ష | deeset to be held on 15th | Sakshi
Sakshi News home page

15న డైట్‌సెట్ పరీక్ష

Jun 12 2014 12:19 AM | Updated on Sep 2 2017 8:38 AM

డైట్‌సెట్ (డీఈఈఎస్‌ఈటీ) ప్రవేశపరీక్షను ఈ నెల 15న నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని డైట్‌సెట్ కన్వీనర్ డా.సురేందర్ రెడ్డి తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: డైట్‌సెట్ (డీఈఈఎస్‌ఈటీ) ప్రవేశపరీక్షను ఈ నెల 15న నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని డైట్‌సెట్ కన్వీనర్ డా.సురేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులంతా పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement