సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ దేశంలోనే తొలిసారిగా ‘మధోమథన సదస్సు’లను మన రాష్ట్రం నుంచి మొదలు పెడుతోంది. ఈ నెల 24,25వ తేదీల్లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని ‘శ్రీ ఇందు కాలేజీ’లో ఈ సదస్సు నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. తొలుత ఈ సదస్సు 23,24వ తేదీల్లో నిర్వహించాలని భావించినప్పటికీ, అనివార్యకారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు సమాచారం.
టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, పలువురు ముఖ్యనేతలు ఇటీవల ఇందు కళాశాలను సందర్శించి.. సదస్సు వేదికను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో సమావేశానికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్ల తయారీలో పార్టీ నిమగ్నమైంది. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సహా తాజాగా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజ యానికి దారితీసిన అంశాలు... పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ రెండు రోజుల సమావేశంలో ఖరారు చేయనున్నారు.
తొలిరోజు ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్పెలైట్ హాజరుకానుండగా, రెండోరోజు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారని కాంగ్రెస్వర్గాలు తెలిపాయి. రెండు రోజుల సదస్సుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్, జాతీయ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు, మాజీ మంత్రి జైరాంరమేశ్, కుంతియా తదితరులు రానున్నారు.
ఒక రోజు ఆలస్యంగా కాంగ్రెస్ మేధోమథనం
Published Tue, Aug 12 2014 11:43 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఆల్టైమ్హైలో స్టాక్మార్కెట్ సూచీలు.. 23,400 మార్కు చేరిన నిఫ్టీ
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన భారత్
పోలీసుల అండతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ విద్వాంసఖండ
అట్లాంటాలో తెలుగువారిని చూసి శ్రీకాంత్ సంతోషం
బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న జబర్దస్త్ ఐశ్వర్య
పాకిస్తాన్లో పోలియో కేసుల కలకలం
ఇజ్రాయెల్ ప్రధానికి షాక్.. వార్ కేబినెట్ మంత్రి రాజీనామా
అట్లాంటాలో ఘనంగా ఆటా బాంక్వెట్ వేడుకలు
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. మోదీ మార్క్!
IND VS PAK: టీమిండియా గెలుపుకు పునాది వేసిన హార్దిక్
తప్పక చదవండి
- IND VS PAK: మా బ్యాటింగ్ కుప్పకూలినప్పుడు వారికి ఎందుకు జరుగదు: రోహిత్
- Medical Student Dies: ఆరిపోయిన ఆశల దీపం
- ఉత్కంఠ పోరులో పాక్ను చిత్తు చేసిన భారత్ (ఫోటోలు)
- వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం
- ప్రియుడితో సినీ నటి ప్లాన్.. స్నేహితురాలిని బర్త్డే పార్టీకి పిలిచి ఆపై..
- డెలివరీ పార్ట్నర్స్కు శీతల పానీయాలు
- పెరిగిన గృహావసరాల వినియోగ వ్యయం
- ఒడిశా సీఎంగా సురేశ్ పూజారి?
- గుడి కోసం టీడీపీ–జనసేన కుమ్ములాట
- పాత మోదీపై ‘కొత్త మోదీ’ నెగ్గగలరా?
Advertisement