ఆటో బోల్తా..నలుగురికి గాయాలు | auto turns..four injured | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా..నలుగురికి గాయాలు

Feb 5 2015 4:17 PM | Updated on Mar 9 2019 4:28 PM

అడ్డాకుల మండలం వేముల గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది.

మహబూబ్ నగర్: అడ్డాకుల మండలం వేముల గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆటో వేముల వైపు వెళ్తుండగా మధ్యలో ఒక కాలువ రావటంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో ప్రమాదం సంభవించిందని ఆటో డ్రైవర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement