రాజ్యసభ ఎంపీని కలిసిన అరిగెల | Arigela Met Rajya Sabha Mp | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎంపీని కలిసిన అరిగెల

Apr 5 2018 12:03 PM | Updated on May 24 2018 3:02 PM

Arigela Met Rajya Sabha Mp - Sakshi

సంతోష్‌కుమార్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న నాగేశ్వర్‌రావు

వాంకిడి(ఆసిఫాబాద్‌) : టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి, వాంకిడి జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు బుధవారం ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర, గ్రామీణ ప్రాంతాల సమస్యలను రాజ్యసభలో చర్చించాలని కోరినట్లు అరిగెల నాగేశ్వర్‌రావు ఫోన్‌ద్వారా విలేకరులకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement