ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈ | ACB Caught Irrigation AE | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈ

Dec 1 2015 6:42 PM | Updated on Aug 17 2018 12:56 PM

నీటి పారుదలశాఖ ఇంజినీరింగ్ అధికారి ఒకరు మంగళవారం సాయంత్రం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) వలలో చిక్కారు.

వరంగల్ : నీటి పారుదలశాఖ ఇంజినీరింగ్ అధికారి ఒకరు మంగళవారం సాయంత్రం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) వలలో చిక్కారు. వరంగల్ ఇరిగేషన్ ఏఈ సురేందర్‌రావు పనుల ఎస్టిమేషన్ కోసం ప్రకాశ్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ నుంచి తన కార్యాలయంలో రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement