ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈ | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈ

Published Tue, Dec 1 2015 6:42 PM

ACB Caught Irrigation AE

వరంగల్ : నీటి పారుదలశాఖ ఇంజినీరింగ్ అధికారి ఒకరు మంగళవారం సాయంత్రం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) వలలో చిక్కారు. వరంగల్ ఇరిగేషన్ ఏఈ సురేందర్‌రావు పనుల ఎస్టిమేషన్ కోసం ప్రకాశ్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ నుంచి తన కార్యాలయంలో రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement