సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి | A person died due to electric shock in mahabubnagar | Sakshi
Sakshi News home page

సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి

Mar 25 2015 10:52 AM | Updated on Sep 5 2018 2:26 PM

సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్ కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు.

మహబూబ్నగర్ : సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్ కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోతిరెడ్డిపల్లికి చెందిన బంగారయ్య అనే వ్యక్తి సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురయ్యాడు. దాంతో బంగారయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement