మందు కొడితే.. 25 వేలు | 25 thousands have to fine for drunk and drive | Sakshi
Sakshi News home page

మందు కొడితే.. 25 వేలు

Mar 15 2015 8:43 PM | Updated on Sep 2 2017 10:54 PM

మందు కొడితే.. 25 వేలు

మందు కొడితే.. 25 వేలు

మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడినా ఐదో పదో ఇచ్చి తప్పించుకోవచ్చు అనుకునే వాళ్లకు చేదువార్త.. రేపటినుంచి నూతన వాహన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

హైదరాబాద్: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడినా ఐదో పదో ఇచ్చి తప్పించుకోవచ్చు అనుకునే వాళ్లకు చేదువార్త.. రేపటినుంచి నూతన వాహన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహన నిబంధనలు మార్చాలని యోచించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన ఫైల్‌ను రాజ్యసభలో ఈ నెల 11న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.. అమలులోకి రానున్న నూతన నిబంధనల ప్రకారం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే.. 25 వేలు జరిమాన పడనుంది.

అంతేకాకుండా మూడు సార్లకంటే ఎక్కువ సార్లు ఈ తప్పుచేస్తే లెసైన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. అలాగే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపినా.. భారీ మూల్యం చెల్లించాల్సిందే .. అందుకే వాహనదారులారా తస్మత్ జాగ్రత్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement