డివైడర్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు | 20 injured in road accident at nizamabad distirict | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

Jun 11 2015 10:11 AM | Updated on Aug 30 2018 3:58 PM

వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది.

డిచ్‌పల్లి : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామ సమీపంలో జాతీయరహదారి-44పై జరిగింది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం సేవలు అందిస్తున్నారు.  సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement