రెండు బైక్ లు ఢీకొని ఇద్దరి మృతి | 2 people killed in road accident on saturday | Sakshi
Sakshi News home page

రెండు బైక్ లు ఢీకొని ఇద్దరి మృతి

Mar 7 2015 8:16 AM | Updated on Sep 2 2017 10:28 PM

రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

కరీంనగర్: రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. హుస్నాబాద్ లో రెండు బైక్ లు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరొకరు గాయపడ్డారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement