14 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | 14 Quintals of ration rice seized | Sakshi
Sakshi News home page

14 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Sep 12 2015 7:18 PM | Updated on Sep 3 2017 9:16 AM

నల్లగొండ జిల్లా త్రిపురారం పట్టణంలోని పలు రైస్ మిల్లులపై శనివారం సాయంత్రం పట్టణ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు

నల్లగొండ (త్రిపురారం) : నల్లగొండ జిల్లా త్రిపురారం పట్టణంలోని పలు రైస్ మిల్లులపై శనివారం సాయంత్రం పట్టణ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement