కల్తీ కల్లు తాగి 14 మందికి అస్వస్థత | 14 people ill by drinking adulterated liquor | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లు తాగి 14 మందికి అస్వస్థత

Sep 23 2015 10:56 AM | Updated on Oct 16 2018 3:12 PM

మెదక్ జిల్లా సిద్ధిపేటలో కల్తీకల్లు బారినపడి 14 మంది అస్వస్థతకు గురయ్యారు.

మెదక్ జిల్లా సిద్ధిపేటలో కల్తీకల్లు బారినపడి 14 మంది అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని దోబీ గల్లీకి చెందిన కొందరు మంగళవారం కల్తీకల్లు సేవించారు. అనంతరం ఆరుగురు అస్వస్థతతో ఏరియా ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఉదయం వరకు మరో ఎనిమిది మంది అస్వస్థతతో చికిత్స కోసం ఆస్పత్రిని ఆశ్రయించారు. దీంతో ఎకై్సజ్ అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement