ఐరన్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి | 1 killed in iron factory accident at mahabubnagar district | Sakshi
Sakshi News home page

ఐరన్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి

May 13 2016 8:01 PM | Updated on Apr 3 2019 7:53 PM

మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని దేవిశ్రీ ఐరన్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని దేవిశ్రీ ఐరన్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో  మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ కు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement