న్యూఢిల్లీ: నుబియా తన కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎన్ 1 సిరీస్ కొనసాగింపులో ‘ఎన్ 1 లైట్’ పేరుతో ఈ డివైస్ను సోమవారం విడుదల చేసింది. ఈ ఫోన్లు నేటి మధ్నాహ్నం 12 గం.లనుంచి వినియోగదారులకు అమెజాన్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సర్, సాఫ్ట్ లైట్ ఫ్రంట్ ఫ్లాష్ తో ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ స్మార్ట్ఫోన్ ధరను రూ.6,999గా నిర్ణయించింది.
ఎన్1 లైట్ ఫీచర్స్
5.5 ఇంచెస్ హెచ్ డీడిస్ప్లే
720x1280 రిజల్యూషన్
2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్,
8ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
భారతదేశంలో వినియోగదారులందరికీ అన్ని ధరల శ్రేణిలో క్లాస్ టెక్నాలజీలో అత్యుత్తమ ఉత్పత్తులను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని నుబియా ఇండియా హెడ్ ఎరిక్ హు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
స్పెషల్ ఫీచర్లతో నుబియా స్మార్ట్ఫోన్
Published Mon, May 22 2017 11:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement