ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య | women commits suicide in warangal district | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

Oct 1 2016 3:02 PM | Updated on Sep 4 2017 3:48 PM

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కే.సముద్రం: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా కె.సముద్రానికి చెందిన హేమలత(26) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో కె. సముద్రంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన హేమలత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement