సర్వభూపాల వాహనంపై పద్మావతీ అమ్మవారు | padmavati bramhostavalu in tiruchanur | Sakshi
Sakshi News home page

సర్వభూపాల వాహనంపై పద్మావతీ అమ్మవారు

Dec 1 2016 11:08 AM | Updated on Sep 4 2017 9:38 PM

కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులో గురువారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వభూపాలవాహనంపై ఊరేగించారు.

తిరుపతి: కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులో గురువారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వభూపాల వాహనంపై ఊరేగించారు. వాహనంపై ఊరేగుతున్న అమ్మవారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. భక్తులు సర్వభూపాల వాహనాన్ని మోసేందుకు పోటీపడ్డారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement