ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం మెరుగుపరచడం మనందరి బాధ్యత అని వైద్యాధికారులు చెప్పారు.
ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, సెక్యూరిటీల విధులపై సమీక్షించారు. శుభ్రతపై రోగులను, వారి కుటుంబీకులను చైతన్యపరచాలన్నారు. బయోవేస్ట్ నిర్వహణను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇన్చార్జి సీఎస్ఆర్ఎంవో డాక్టర్ వై. శ్రీనివాసులు, ఏడీ మోహన్ప్రసాద్, ఏవో భరత్మోహన్ సింగ్పాల్గొన్నారు.