డిచ్‌పల్లిలో లారీ బోల్తా: భారీగా ట్రాఫిక్ జాం | lorry accident at nizamabad district | Sakshi
Sakshi News home page

డిచ్‌పల్లిలో లారీ బోల్తా: భారీగా ట్రాఫిక్ జాం

Sep 30 2016 11:06 AM | Updated on Sep 29 2018 5:29 PM

వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

డిచ్‌పల్లి: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రడిని ఆస్పత్రికి తరలించి రోడ్డుకు అడ్డంగా పడిన లారీని క్రేన్ సాయంతో తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement