ఎన్నై అరిందాల్ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడింది. అజిత్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఎన్నై అరిందాల్. త్రిష, అనుష్క కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని గౌతమ్మీనన్ దర్శకత్వంలో శ్రీసాయిరాం పిక్చర్స్ పతాకంపై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుందనే ప్రచారం జరిగింది.
అయితే నిర్మాణానంతర కార్యక్రమాల్లో జాప్యం కారణంగా చిత్ర విడుదల వాయిదా పడింది. అయితే ఎన్నై అరిందాల్ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తామని నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు. అయినా చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఎన్నై అరిందాల్ చిత్రం ఇటీవలే సెన్సార్కు వెళ్లింది. సెన్సార్ బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడంతో చిత్రానికి ప్రభుత్వ రాయితీలు పొందే అవకాశం లేకపోవడంతో నిర్మాత రివైజింగ్ కమిటీకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్. ఏదేమైనా ఎన్నై అరిందాల్ చిత్రం వాయిదాల పర్వం అజిత్ అభిమానులను కాస్త నిరాశకు గురి చేస్తోందన్నది నిజం. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు మరోసారి ప్రకటించారు.
ఎన్నై అరిందాల్ మళ్లీ వాయిదా
Published Sun, Jan 25 2015 12:13 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
ఈసీ నుంచి రాని అనుమతి.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement