రవ్వ చమురు క్షేత్రం వద్ద ధర్నా | dharna at ravva oil field in east godavari district | Sakshi
Sakshi News home page

రవ్వ చమురు క్షేత్రం వద్ద ధర్నా

Dec 19 2016 2:06 PM | Updated on Jul 29 2019 7:38 PM

తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానంలో ఓఎన్జీసీ రవ్వ చమురు క్షేత్రం ఎదుట గ్రామస్తులు సోమవారం ధర్నా చేశారు.

అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానంలో ఓఎన్జీసీ రవ్వ చమురు క్షేత్రం ఎదుట గ్రామస్తులు సోమవారం ధర్నా చేశారు. ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల స్థానికులు ఉపాధి కోల్పోయారంటూ ఒక్కో కుటుంబానికి నెలకు రూ.5 వేల చొప్పున భృతి ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement