ముందుచూపు లేకనే ఆర్థిక ఎమర్జెన్సీ | cpi protest at indain bank at madan palli | Sakshi
Sakshi News home page

ముందుచూపు లేకనే ఆర్థిక ఎమర్జెన్సీ

Dec 22 2016 3:46 PM | Updated on Sep 22 2018 7:50 PM

ప్రధాని నరేంద్రమోడీకి ముందు చూపు లేకపోవడంతోనే దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొందని సీపీఐ నేతలు ఆరోపించారు.

మదనపల్లి: ప్రధాని నరేంద్రమోడీకి ముందు చూపు లేకపోవడంతోనే దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొందని సీపీఐ నేతలు ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఇండియన్ బ్యాంకు ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ ఏరియా కార్యదర్శి కిష్టప్ప మాట్లాడుతూ నల్లధనాన్ని బయటపెట్టాలన్న ఉద్దేశ్యంతో మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా స్వాగతిస్తారని, అయితే ప్రత్యామ్నాయం లేకుండా చేసిన చర్యలను వ్యతిరేకిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement