'పవన్ విమర్శలను పట్టించుకోవద్దు' | bjp leader somu veeraju commets on pawan kalyan | Sakshi
Sakshi News home page

'పవన్ విమర్శలను పట్టించుకోవద్దు'

Sep 16 2016 12:49 PM | Updated on Mar 28 2019 8:37 PM

'పవన్ విమర్శలను పట్టించుకోవద్దు' - Sakshi

'పవన్ విమర్శలను పట్టించుకోవద్దు'

పవన్ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు తెలిపారు.

విజయవాడ: ఏపీకి కేంద్ర ప్రకటించిన సాయాన్ని సీఎం చంద్రబాబు అర్థం చేసుకున్నట్టే.. పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక సాయాన్ని అర్థం చేసుకుంటారని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ పవన్ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే పవన్ ను కలిసి కేంద్ర సాయంపై వివరిస్తామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement