25 నుంచి ప్రొ కబడ్డీ లీగ్
ముంబై: మరోసారి ప్రొ కబడ్డీ లీగ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 25 నుంచి నాలుగో సీజన్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్, పుణెరి పల్టాన్ తలపడుతున్నాయి. అదే రోజు రెండో సీజన్ విజేత యు ముంబా, జైపూర్ పింక్పాంథర్స్ మధ్య కూడా మ్యాచ్ జరుగుతుంది. పట్నా పైరేట్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ లీగ్ను ఏడాదికి రెండు సార్లు జరిపేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. స్వదేశీ ఆటగాళ్లతో పాటు 12 దేశాల నుంచి 24 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఆయా జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు.
తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్, పుణే పోరు
Published Tue, Jun 21 2016 12:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
తప్పక చదవండి
Advertisement