82 పరుగులకు 4 వికెట్లు డౌన్ | team india score 123/4 | Sakshi
Sakshi News home page

82 పరుగులకు 4 వికెట్లు డౌన్

Jul 14 2015 2:50 PM | Updated on Sep 3 2017 5:29 AM

జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న భారత్ 82 పరుగులకు 4 వికెట్లు నష్టపోయింది.

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న భారత్ 82 పరుగులకు 4 వికెట్లు నష్టపోయింది. రహానే 15, విజయ్ 13, ఊతప్ప 31, మనోజ్ తివారి 10 పరుగులు చేసి అవుటయ్యారు.

టీమిండియా 33 ఓవర్లలో 123/4 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. మనీశ్ పాండే 28, జాదవ్ 19 పరుగులతో  ఆడుతున్నారు. టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల ఈ సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement