టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ | Rajasthan win toss, elect to bowl | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

May 23 2014 7:43 PM | Updated on Sep 2 2017 7:45 AM

ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా కింగ్స్ లెవెన్ పంజాబ్తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

చండీగఢ్: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా కింగ్స్ లెవెన్ పంజాబ్తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్  షేన్ వాట్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శుక్రవారం రాత్రి 8 గంటలకు చండీగఢ్లో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.

వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తు సొంతం చేసుకుంది. ప్లే ఆఫ్ రేసులో ఉన్న రాజస్థాన్కు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే రాజస్థాన్ ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. కోల్కతాకు కూడా బెర్తు ఖాయమవుతుంది. పంజాబ్, చెన్నై ఇప్పటికే ప్లే ఆఫ్ చేరిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement