ముంబై విజయ లక్ష్యం 190 పరుగులు | rajasthan royals set target 190 runs for mumbai indians | Sakshi
Sakshi News home page

ముంబై విజయ లక్ష్యం 190 పరుగులు

May 25 2014 9:35 PM | Updated on Sep 2 2017 7:50 AM

ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.

ముంబై: ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ముంబై ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సంజూ శామ్సన్, కుమార్ నాయర్ రాణించడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.

శామ్సన్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. నాయర్ 27 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఫాల్కనర్ 23, హోడ్జ్ 29 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో పొలార్డ్, గోపాల్, హర్భజన్ సింగ్, బుమరాహ్ తలో వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement