క్వార్టర్ ఫైనల్లో సింధు, సాయిదత్ | PV Sindhu, Gurusaidutt reach quarterfinals of Asian Badminton Championship | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో సింధు, సాయిదత్

Apr 24 2014 5:38 PM | Updated on Sep 2 2017 6:28 AM

క్వార్టర్ ఫైనల్లో సింధు, సాయిదత్

క్వార్టర్ ఫైనల్లో సింధు, సాయిదత్

ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, పి.వి.సింధు.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు.

గిమ్‌చియోన్ (కొరియా): ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధు ప్రపంచ 16వ ర్యాంకర్ హిరోస్ (జపాన్)పై 4-21 21-13 21-18తో విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్లో థాయలాండ్కు చెందిన బుసానన్ అంగబుంరంగపాన్తో సింధు తలపడుతుంది.

గురు సాయిదత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు.  ప్రిక్వార్టర్ ఫైనల్లో వాంగ్ జు హుయ్ (చైనీస్ తైపీ)పై 17-21 21-13 21-19తో గెలుపొందాడు. తర్వాతి మ్యాచ్ లో చైనాకు చెందిన లియు కాయ్ పై పోటీ పడతాడు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు  పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement