లక్నో: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇండియా ‘గ్రీన్’ జట్టుతో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల లీగ్ మ్యాచ్లో తొలి రోజు ఇండియా ‘రెడ్’ జట్టు ఆచితూచి ఆడింది. ఫ్లడ్లైట్ల వెలుగులో పింక్ బంతితో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ‘రెడ్’ 86 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు చేసింది.
ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (105; 12 ఫోర్లు) సెంచరీ చేయగా... సుదీప్ చటర్జీ (52; 5 ఫోర్లు) రాణించాడు. దినేశ్ కార్తీక్ (15 బ్యాటింగ్), గౌతమ్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇండియా ‘గ్రీన్’ జట్టులో పార్ట్టైమ్ బౌలర్లు కరుణ్ నాయర్, మురళీ విజయ్లకు రెండేసి వికెట్లు దక్కడం విశేషం.
ప్రియాంక్ సెంచరీ: ఇండియా ‘రెడ్’ 232/5
Published Fri, Sep 8 2017 12:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement