బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయిలు నిధి చిలుముల, శ్రీ వైష్ణవి పెద్దిరెడ్డి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్స్లో నిధి 6-2, 7-5తో కర్మాన్ కౌర్ (భారత్)పై నెగ్గగా... వైష్ణవి 7-6 (7/2), 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి జి యావో వాంగ్ (చైనా) గాయం కారణంగా వైదొలిగింది.
మరో తెలుగు అమ్మాయి రిషిక సుంకర 6-3, 1-6, 6-2తో రష్మీ చక్రవర్తి (భారత్)ని ఓడించింది. డబుల్స్ క్వార్టర్స్లో నిధి-రుతుజా ద్వయం 6-0, 6-4తో రష్మీ చక్రవర్తి-కాల్వ భువన జోడిపై నెగ్గి సెమీఫైనల్లోకి చేరింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో రిషికతో వైష్ణవి; ఫాతిమా (ఒమన్)తో నిధి
తలపడతారు.
ఐటీఎఫ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో నిధి, వైష్ణవి
Published Thu, Aug 7 2014 12:16 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement