ఫైనల్లో ఇండియా రెడ్ | More rain puts India Red in Duleep Trophy final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ఇండియా రెడ్

Sep 2 2016 1:28 AM | Updated on Sep 4 2017 11:52 AM

ఫైనల్లో ఇండియా రెడ్

ఫైనల్లో ఇండియా రెడ్

యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా రెడ్ జట్టు దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. బ్లూ జట్టుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో...

దులీప్ ట్రోఫీ  
గ్రేటర్ నోయిడా: యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా రెడ్ జట్టు దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. బ్లూ జట్టుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఆఖరి రోజు కూడా వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. ఓవరాల్‌గా నాలుగు రోజుల్లో కేవలం 78.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పారుుంట్ లభించింది. రెండు మ్యాచ్‌ల ద్వారా ఏడు పారుుంట్లు సాధించిన రెడ్ జట్టు ఫైనల్‌కు చేరగా... ఈ నెల 4 నుంచి ఇండియా బ్లూ, గ్రీన్ జట్ల మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement