ఇండియా బ్లూ 200/5 | Sakshi
Sakshi News home page

ఇండియా బ్లూ 200/5

Published Wed, Aug 31 2016 12:40 AM

ఇండియా బ్లూ 200/5 - Sakshi

గ్రేటర్ నోయిడా: ఇండియా రెడ్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇండియా బ్లూ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (92) సెంచరీ చేజార్చుకోగా, గౌతం గంభీర్ (77) రాణించాడు. రెడ్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 49 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement