లలిత్ మోదీకి ఈడీ నోటీసులు | ed noticed to lalit modi | Sakshi
Sakshi News home page

లలిత్ మోదీకి ఈడీ నోటీసులు

Jul 6 2015 10:28 PM | Updated on Sep 27 2018 5:03 PM

లలిత్ మోదీకి ఈడీ నోటీసులు - Sakshi

లలిత్ మోదీకి ఈడీ నోటీసులు

ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం సమన్లు జారీ చేసింది.

ఢిల్లీ:ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం సమన్లు జారీ చేసింది.మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగానే మోదీకి ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా బ్రిటన్ లో ఉంటున్న లలిత్ మోదీ.. అనేక మందిపై వివాదాస్పద ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది.

 

లలిత్ మోదీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విషయంలో వసుంధర  రాజే సహకరించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో భారత్ లో రాజకీయ దుమారం లేచిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement