ప్రసార హక్కులు సమస్య కాదు : షహర్యార్‌ఖాన్ | Broadcast rights are not the problem : saharyarkhan | Sakshi
Sakshi News home page

ప్రసార హక్కులు సమస్య కాదు : షహర్యార్‌ఖాన్

May 14 2015 1:49 AM | Updated on Sep 3 2017 1:58 AM

భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ నిర్వహణకు ప్రసారకర్తల వివాదం అడ్డంకిగా మారబోదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ నిర్వహణకు ప్రసారకర్తల వివాదం అడ్డంకిగా మారబోదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌కు పోటీగా రానున్న ఎసెల్ గ్రూప్‌కు చెందిన టెన్‌స్పోర్ట్స్ ఈ టోర్నీ హక్కులు  తీసుకోనుందని, దీనిపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన, బోర్డు పెద్దలు దాల్మియా, జైట్లీ, ఠాకూర్‌లతో వరుసగా సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement