ఐశ్వర్య బృందానికి రజతం | Aishwarya and Company settles as Runner Up | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య బృందానికి రజతం

Oct 4 2018 10:11 AM | Updated on Oct 4 2018 10:11 AM

Aishwarya and Company settles as Runner Up - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–17 బాలికల స్క్వాష్‌ టోర్నమెంట్‌లో శ్రీనిధి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థి ఐశ్వర్య బిమల్‌ పయ్యాన్‌ ప్రాతినిధ్యం వహించిన ఐబీఎస్‌ఓ జట్టు రన్నరప్‌గా నిలిచింది. చండీగఢ్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఐబీఎస్‌ఓ జట్టు 5–11, 4–11, 5–11తో తమిళనాడు చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఐబీఎస్‌ఓ 11–8, 11–5, 11–6తో గుజరాత్‌పై గెలుపొందింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement