ఎనిమిదేళ్ల తరువాత వారిద్దరు 'ఢీ' | after 8 years..sharapova against serena williums at australian open | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల తరువాత వారిద్దరు 'ఢీ'

Jan 29 2015 11:54 AM | Updated on Sep 18 2019 2:58 PM

ఎనిమిదేళ్ల తరువాత వారిద్దరు 'ఢీ' - Sakshi

ఎనిమిదేళ్ల తరువాత వారిద్దరు 'ఢీ'

ఆస్ట్రేలియ ఓపెన్ మహిళల ఫైనల్స్ రసవత్తరంగా మారింది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ రష్యన్ భామ మరియా షరపోవా, అమెరికా నల్లకలువ సెరీనా విలియమ్స్ పోటీ పడనున్నారు.

మెల్ బోర్న్: ఆస్ట్రేలియ ఓపెన్ మహిళల ఫైనల్స్ రసవత్తరంగా మారింది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ రష్యన్ భామ మరియా షరపోవా, అమెరికా నల్లకలువ సెరీనా విలియమ్స్ పోటీ పడనున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కోసం వీరిద్దరు ఫైనల్స్లో తలపడనున్నారు.  కాగా షరపోవా సెమీ ఫైనల్‌లో మకరోవాపై 6-3, 6-2 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

మరోవైపు సెరీనా విలియమ్స్ కూడా మ్యాడిసన్ కీస్పై గెలుపొంది ఫైనల్స్కు దూసుకెళ్లింది. 7-6, 6-2 తేడాతో విజయం సాధించింది. దాంతో చాలా ఏళ్లకు షరపోవా, సెరీనాలు టైటిల్ కోసం పోరాడనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement