ఒక్క క్లిక్‌తో నేటి వార్తా ప్రపంచం | Today News Roundup 2nd August | Sakshi
Sakshi News home page

నేటి వార్తా విశేషాలు

Aug 2 2018 7:51 PM | Updated on Oct 17 2018 4:54 PM

Today News Roundup 2nd August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ సామాజిక వర్గానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలపై కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుష్క వాగ్దానాలు చేయకుండా, నికార్సైన హామీలు ఇచ్చిన రాజన్న తనయుడిని మనసారా అభినందిస్తున్నారు. ‘అబద్ధాలు చెప్పలేను.. ఏం చేయగలనో అదే చెబుతానంటూ’ జనవాహిని సాక్షిగా ప్రమాణం చేసిన జననేతకు ధన్యవాదాలు చెబుతున్నారు.

వైఎస్‌ జగన్‌కు సన్మానం

జగన్‌ వల్లే హోదా సజీవం

‘తెలంగాణలొ నేరం చేయాలంటే భయపడాల్సిందే’

రామగుండం మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం

ఈ సమావేశాల్లోనే ఆ బిల్లును చేపడతాం : రాజ్‌నాథ్‌

సరికొత్త ఫీచర్లతో బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్లు

కేసు నమోదు : చిక్కుల్లో బిగ్‌బాస్‌ 2

ఇమ్రాన్‌ కోసం పాక్‌కు వెళ్తాం : భారత దిగ్గజ క్రికెటర్లు

అశ్విన్‌ ‘తొలి’ ఘనత

వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement