పవన్‌ కల్యాణ్‌కు పరిటాల సునీత హితవు

Paritala Sunitha Suggetion To Pawan Kalyan - Sakshi

గుంటూరు : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మంత్రి సునీత ఆహ్వానం పలికారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ..పవన్‌ కల్యాణ్‌ది యువరక్తమని, యాత్రల పేరుతో సమయం వృథా చేసుకోవడం అనవసరమని హితవు పలికారు. తమతో కలిసి ముందు నడిస్తే బాగుంటుందని చెప్పారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని తెలిపారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top