మంత్రి లోకేశ్‌ను నిలదీసిన మహిళలు | Minister Lokesh Touring in Kurnool district | Sakshi
Sakshi News home page

Jul 10 2018 12:26 PM | Updated on Sep 29 2018 5:21 PM

 Minister Lokesh Touring in Kurnool district - Sakshi

సాక్షి, కర్నూలు : ఏపీ మంత్రి నారా లోకేశ్‌ రెండో రోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఆయన జిల్లాలోని గూడూరు మండలం నాగలాపురంలోని పంటలను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై మంత్రి లోకేశ్‌ను మహిళలు నిలదీశారు. త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయనను కోరారు. అయితే, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కుదరదని, నీళ్ల ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement