రైల్వేజోన్, ప్రత్యేక హోదా కోసం రక్తదానం | Blood Donation For Railway Zone And Special Status | Sakshi
Sakshi News home page

రైల్వేజోన్, ప్రత్యేక హోదా కోసం రక్తదానం

Mar 24 2018 8:52 PM | Updated on Mar 23 2019 9:10 PM

Blood Donation For Railway Zone And Special Status - Sakshi

కొణతాల రామకృష్ణ

సాక్షి, విశాఖపట్నం :​ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రైల్వేజోన్,  ప్రత్యేక హోదా సాధనకోసం రక్తదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ తెలిపారు.  విభజన హామీలతో సహా ఉత్తరాంధ్రకు ఆర్ధిక ప్యాకేజీ హామీ అమలు కోసం ఈ నెల 30న ఉదయం 9 గంటలకు విశాఖపట్నం రైల్వే హాస్పిటల్ లో రక్త దానం కార్యక్రమం చేబడుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుదామని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement