అది ఒకప్పుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్గా పేరున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం దర్జాగా తిరిగిన కారు. ఆకుపచ్చ రంగు హ్యుందయ్ ఎసెంట్ సెడాన్ మోడల్. ఆ కారును ఇప్పుడు వేలంలో పెట్టగా.. దానికి కనీస ధరను రూ. 4 వేలుగానే నిర్ణయించారు. దాదాపు దశాబ్దం క్రితం ఈ కారుతో పాటు మరికొన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దావూద్ అసలు ఆస్తులతో పోలిస్తే ఇవి నామమాత్రమేనని చెబుతున్నారు. కొన్నింటిని ఇప్పటికే గతంలో అమ్మకానికి పెట్టగా, మిగిలినవాటి మీద ఎవరూ పెద్దగా దృష్టిపెట్టలేదు. దక్షిణ ముంబైలోని ఓ హోటల్ వద్ద బుధవారం నాడు వేలం నిర్వహించగా, అక్కడ భారీగా జనం పోగుపడ్డారు. దావూద్ ఆస్తులను స్వాధీనం చేసుకోడానికి భారత ప్రభుత్వం చాలా కాలం పాటు పోరాడాల్సి వచ్చింది. దావూద్తో పాటు అతడి బంధువుల ఆస్తులను కూడా చివరకు స్వాధీనం చేసుకున్నారు.
'ఢిల్లీ జకియా' హోటల్ను వేలంలో పెట్టగా, ఒకప్పటి జర్నలిస్టు, ప్రస్తుత ఉద్యమకారుడు ఎస్. బాలకృష్ణన్ దాన్ని రూ. 4.28 కోట్లకు సొంతం చేసుకున్నారు. బుర్హానీ అనే వ్యక్తి రూ 4.27 కోట్లకు బిడ్ దాఖలు చేయగా, తాను మరో లక్ష రూపాయలు పెంచి బిడ్ వేశానని బాలకృష్ణన్ మీడియాకు చెప్పారు.
ఆ కారు ధర.. 4 వేలే!
Published Wed, Dec 9 2015 6:32 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement