రైల్వేస్టేషన్లలో వాటర్‌ వెండింగ్‌ మెషీన్లు | Water vending machines at railway stations | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్లలో వాటర్‌ వెండింగ్‌ మెషీన్లు

Jul 24 2017 1:36 AM | Updated on Sep 5 2017 4:43 PM

రైల్వేస్టేషన్లలో వాటర్‌ వెండింగ్‌ మెషీన్లు

రైల్వేస్టేషన్లలో వాటర్‌ వెండింగ్‌ మెషీన్లు

దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో శుభ్రమైన తాగునీటిని అందించేందుకు 1,100 వాటర్‌ వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో శుభ్రమైన తాగునీటిని అందించేందుకు 1,100 వాటర్‌ వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసే ఈ యంత్రాల ద్వారా 300 ఎం.ఎల్‌ నీళ్ల బాటిల్‌ను కేవలం రూ.1కే అందజేయనున్నట్లు ట్వీటర్‌లో పేర్కొంది. అంతేకాకుండా 500 ఎం.ఎల్‌ బాటిల్‌ను రూ.3కు, లీటర్, రెండు లీటర్ల బాటిళ్లను రూ.5, రూ.8కే అందించనున్నట్లు తెలిపింది. దీనివల్ల 2,000 మందికి ఉపాధి లభిస్తుందని రైల్వే శాఖ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement