విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం | Tyre of Bhopal bound Air India flight carrying 95 passengers burst while landing | Sakshi
Sakshi News home page

విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

Jan 6 2016 10:17 AM | Updated on Apr 7 2019 3:24 PM

విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం - Sakshi

విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

భోపాల్లో ఎయిర్ ఇండియా విమానానం భారీ ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది.

భోపాల్: భోపాల్లో ఎయిర్ ఇండియా విమానానం భారీ ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. బుధవారం ల్యాండింగ్ సమయంలో విమానం టైరు పేలింది. అయితే పైలెట్ సమయ స్పూర్తితో వ్యవహరించి పెను ప్రమాదం నుంచి తప్పించాడు. దీంతో విమానంలో ఉన్న 95 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement