ఉగ్రవాదుల దాడి: ముగ్గురు జవాన్లు, పోలీసు మృతి | Two Soldiers, One cop Killed in Terrorists Ambush Army Convoy In Kashmir | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల దాడి: ముగ్గురు జవాన్లు, పోలీసు మృతి

Aug 17 2016 8:05 AM | Updated on Aug 11 2018 9:02 PM

ఉగ్రవాదుల దాడి: ముగ్గురు జవాన్లు, పోలీసు మృతి - Sakshi

ఉగ్రవాదుల దాడి: ముగ్గురు జవాన్లు, పోలీసు మృతి

జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు.

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు. బారాముల్లా సెక్టార్‌లో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై తెల్లవారుజామున 2. 30 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్ల సహా ఒక పోలీస్‌ అధికారి మృతిచెందినట్టు తెలిపారు. మరో ఐదుగురు అధికారులకు గాయాలు అయినట్టు పేర్కొన్నారు.  ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు ఆర్మీ అధికారుల కుంబింగ్‌ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement