ఒక్క క్లిక్‌తో నేటి వార్తా విశేషాలు | Today News Roundup 15th August | Sakshi
Sakshi News home page

Aug 15 2018 7:35 PM | Updated on Oct 17 2018 4:54 PM

Today News Roundup 15th August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని హోదాలో ఐదవ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని మోదీ ప్రకటించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

ఎర్రకోటపై జెండా ఆవిష్కరించిన ప్రధాని

యావత్‌ దేశానికే తెలంగాణ ఆదర్శం : కేసీఆర్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైఎస్‌ జగన్‌

కేరళ కకావికలం : ఓనం ఉత్సవాలు రద్దు

అమెరికా టెక్‌ దిగ్గజాలకే షాకిచ్చాడు!

జియోఫోన్‌: యూట్యూబ్‌ వస్తోంది, మరి వాట్సాప్‌..

‘గీత గోవిందం‌’ మూవీ రివ్యూ

రవిశాస్త్రి వద్దు.. ద్రవిడ్‌ ముద్దు!

(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement